కందుకూ రులో రాజ్యమేలుతున్న అగ్రవర
సెట కాంటాక్ట్ లునెలసరి మామూళ్లతో హవా
కందుకూ రులో ఏ జర్నలిస్టు గ్రూప్ తయారు చేసిన నాదే పెత్తనం అంటున్న జర్నలిస్టు
నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులకు చోటు కల్పిస్తే బెదిరింపులు
అధికారులు రాజకీయ నాయకులకు బోకర్ గా వ్యవహరిస్తున్న వైనం

లోకల్ టైమ్స్ ఒంగోలు
కందుకూరు పట్టణం లో నాదే పెద్ద కులం నాదే పెద్ద పేపరు అందరు నా మాటే వినాలి రాజకీయ నాయకులకు అధికారులకు నాయకులకు నేనే ప్రతినిధిని పోలీస్ స్టేషన్ లో గానీ రాజకీయ నాయకుల వద్ద గాని పట్టణంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సెటిల్మెంట్ నాదే అని అంటూ విర్రవీగుతున్న లో జర్నలిస్టుల లో నిబద్ధత నిజాయితీ గలిగిన జర్నలిస్టుల ను నిరంతరం వేధిస్తున్నా లెక్క చేయక ఆత్మాభిమానంతో ఎదురు తిరుగుతూ నువ్వెంత నీ నీ పెత్త నం ఎంతచరిత్రలో మీలాంటివారు విర్రవీగే కనుమరుగయ్యారు అని తమ పదునైన కలంతో నిరంతరం ఉద్యమం అనేకంటే పోరాటం చేస్తూ ఆత్మాభిమానం తో ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది సదరు జర్నలిస్టు నియోజకవర్గంలో పెత్తనం చేసే ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందినవాడు కావటం మరియు పెద్ద పేపర్ విలేకర్ రావడంతో పదేపదే నిబద్ధత నిజాయితీ కలిగిన బలహీనవర్గాల జర్నలిస్టులునిరంతరం అవమానాలకు గురవుతూ రావడం పరిపాటిగా మారిందివారంతా వారి పేపర్లు ఎంత వాళ్ళ కులం కొన్న దమ్ము ఎంత అని కాలంతో వార్తలతో దమ్ము చూపించాల్సి ఉన్న ఆ విధంగా కాకుండా కులము పేపర్ ని అడ్డుపెట్టుకొని నిరంతరం విర్రవీగుతూ ా అగ్రవర్ణ దురహంకారంతో పెత్తనంకొనసాగిస్తూ కందుకూరు పట్టణం లో తనదే రాజ్యమని విర్రవీగుతూ నిరంతరం అందర్నీ నా ఆదేశాలు అమలు చేయాలని హుకుం జారీ చేస్తున్న పరిస్థితి జర్నలిజం విలువలు దిగజారి అన్న దానికి నిదర్శనంగా మారింది ఈ క్రమంలో బలహీన వర్గాల వారు కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు పేద వర్గాలకు దళిత బహుజన మైనారిటీ వర్గాలకు చేయూత అందించాలని అనారోగ్యం వెక్కిరిస్తున్న పిల్లలు హీలనచేస్తున్న మొక్కవోని ఆత్మస్థైర్యంతో నేటికీ తమ పదునైన కలంతో విలువ లు కలిగిన నిజాయితీతో అక్షరాలను ఆశిస్తూ సమాజ హితం కోసం పాటుపడుతూ నువ్వెంత నీ అధికారం ఎంత మీలాంటివారు జర్నలిజంలో వస్తూ పోతూ ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ చిరస్థాయిగా ని లుుస్తుంది అనే నమ్మకంతో నిరంతరం పోరాటం చేస్తున్న పరిస్థితి కందుకూరు ప్రాంతంలో జర్నలిస్టులకు దాపురించింది అయితే ఇదే సందర్భంలో బలహీన వర్గాలకు చెందిన కొంతమంది జర్నలిస్టులు భయం భక్తి లేక ఆకలి తీర్చుకునేందుకు ఆర్థిక వనరుల కోసం వారికి వత్తాసు పలికి సహజీవనం చేస్తూ తమ సహోదరులైన పేద వర్గాలకు చెందిన జర్నలిస్టులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి సదరు జర్నలిస్టు ఒక నలుగురైదుగురు జర్నలిస్టులను పోగు చేసుకొని ఆ పేపర్ ను అడ్డుపెట్టుకొని అధికారులను రాజకీయ నాయకులను ప్రసన్నం చేస్తూ పబ్బం గడుపుతున్నారు ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నాయకులు ఎలా ఉన్నా టిడిపి నుంచి భారీ మొత్తంలో నగదు పొందిన అదే వ్యక్తి ప్రస్తుతం అధికార పక్షం లో ఉన్న ప్రజాప్రతినిధులు వత్తాసు పలకటంవిడ్డూరంగా ఉంది ఆదినుంచి నియోజకవర్గంలో బలహీన వర్గాలు ఐక్యంగా చేయి చేయి కలిపి వారి కుటుంబ సభ్యులకు వారి ఆత్మాభిమానాన్ని పరిగణలోకి తీసుకొని వారసులు అలాంటి బెదిరింపులు సెటిల్మెంట్లు చేసే జర్నలిస్టులకు వత్తాసు పలకటం సామాజిక వర్గం ఆధారంగానే విలువ గౌరవం లభిస్తాయని నిరూపిస్తున్నాయి ఈ క్రమంలోనే జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి విలేకరి దమ్మున్న వార్త రాయాలి సమస్య ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం యుద్ధం చేసే విధంగా తమ కలాన్ని ఉపయో యోగి నుంచి నిరంతరం సమాజ చైతన్యం కోసం పాటుపడాలి కానీ తమను ఎదిరించి తాము చెప్పిన పని చేయలేదని వారిని అవహేళన చేస్తూ గ్రూపులో ఉన్న బెదిరింపులకు గురి చేస్తూ గ్రూపులో లేకుండా చేయడం విడ్డూరంగా ఆశ్చర్యకరంగా ఉంది సమాజంలో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న బలం ఉన్నవాడిదే రాజ్యం కులం ఉన్నవారికి ఉన్నవారికి ఆర్థిక స్తోమత వాస్తవాలు నిరూపిస్తున్నాయి జర్నలిస్టు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సమస్య వస్తే బలహీన వర్గాలు జర్నలిస్టుల నిబద్ధత నిజాయితీ కలిగిన జర్నలిస్టులు ప్రాణం పోయేవరకు ఉద్యమిస్తారు అలాంటి ఉద్యమాలు వారికి కొత కాదు్త మీరు మీ అవసరాలకోసం ఉన్న దమ్ము ధైర్యం చేసి ఒకరిపై వార్తలు వ్రాసి ధైర్యం మీకు లేదు అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని ఉంటే మంచిది ఎల్లవేళల ఒక విధంగా ఉండదు రాజులు పోయినా రాజ్యాలు పోయినా రౌడీలు వ్యాపారులు ఉన్న వారి అవసరాల కోసమే ఉంటారు కానీ నిబద్ధత నిజాయితీ శాశ్వతంగా నిలిచిపోతుంది అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని మసలితే మంచిది లేకపోతే తగిన సమయంలో తగిన గుణపాఠం తప్పదు బలహీన వర్గాలు ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే మీ కూసాలు కదిలి పోతాయి గుర్తుంచుకోండి తస్మాత్ జాగ్రత్త

Published by MBC NOW

Visit our site to get latest updated news

Leave a comment

Design a site like this with WordPress.com
Get started