
లోకల్ టైమ్స్ ఒంగోలు: ప్రజల సమస్యల పరిష్కారం ప్రజాప్రతినిధులుగా నా పై ప్రభుత్వ అధికారులు నీపై ఉందని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు .శుక్రవారం కందుకూర్ లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీసు రెవెన్యూ వైద్య ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆర్డిఓ ఓబులేషు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ ప్ నిబంధనలు సడలించిన అందువలన అందువలన అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు .ముఖ్యంగా మాస్కులు ధరించి కుండా సంచరించకుండా కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఇతర ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు ముఖ్యంగా తాగునీటి సమస్య నివేశన స్థలాల అంశాలు పరిగణలోకి తీసుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెవెన్యూ అధికారులు అధికారులు పోలీసులు అధికారులు పాల్గొన్నారు.






























